Menu
kotlata.com
  • Sample Page
kotlata.com

బీహార్ లో రెడ్ అలర్ట్ : ఇప్పటికే 29 మంది మృతి

Posted on September 30, 2019September 30, 2019 by Shankar

బీహార్ లో వరద బీభత్సం సృష్టిస్తోంది. పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి పెరిగి… ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 29 మంది మరణించారు. దాదాపు 14 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. సహాయ పునరావాస చర్యలు చేపట్టేందుకు 32 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. పట్నాలో వరదల్లో చిక్కుకున్న దాదాపు 235 మందిని కాపాడాయి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు. ఇప్పటికే పట్నాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలను అక్టోబర్‌ 1 వరకు సెలవులు ప్రకటించారు అధికారులు. రైల్వే ట్రాక్‌లపైకి నీరు చేరడంతో పలు రైళ్లను రద్దు చేశారు. మరోవైపు భారీ వర‍్షపాతంపై తాము రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశామని వాతావరణ శాఖ చెబుతుండగా, బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ మాత్రం తమ ప్రభుత్వానికి వాతావరణ విభాగం నుంచి భారీ వర్షాలపై ఎలాంటి నిర్ధిష్ట సమాచారం లేదని చెబుతున్నారు.

Recent Posts

  • మాస్కు కట్టాల్సింది మూతికి, బైకు నెంబర్ ప్లేటుకు కాదు…
  • ‘బిత్తిరి సత్తి’ టీవీ9 నుంచి వెళ్లడానికి అసలు కారణం..! సత్తి పయనమెటు..?
  • లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్రం ఏమనుకుంటుందంటే…..
  • బిగ్ బ్రేకింగ్ : 7 లక్షల మందికి కరోనా టెస్టులు
  • మా వాళ్లను ఆదుకోండి… చంద్రబాబు లేఖలు
  • మాస్క్ లేకుంటే.. వెయ్యి రూపాయలు ఫైన్…
  • లిప్ లాక్, ఎక్స్ పోజింగ్ చేయమంటున్నారు…. అందుకే…..
  • కొండగట్టుపై కరోనా ఎఫెక్ట్.. కానరాని భక్తులు
  • కొరటాలను కూడా సెట్ చేస్తున్న బన్నీ…?
  • అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు…
  • లాక్ డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నాం…..
  • బన్ని బర్త్‌డే కు ఎవరెవరు ఏమన్నారు…
  • ట్రంప్ బెదిరింపులకు మోడీ తలొగ్గాడా ?
  • సింగర్ కనికా కపూర్ కు కరోనా పాజిటివ్…. కేసు నమోదు
  • ఎమ్మెల్యే కోనేరు కోనప్పను క్వారంటైన్‌లో ఉంచండి….

Categories

  • ANALYSIS
  • Devotional
  • ENTERTAINMENT
  • HOME
  • NEWS NOW
  • POLITICAL NEWS
  • SPORTS
  • Uncategorized
©2021 kotlata.com | Powered by WordPress & Superb Themes