Menu
kotlata.com
  • Sample Page
kotlata.com

కొండగట్టుపై కరోనా ఎఫెక్ట్.. కానరాని భక్తులు

Posted on April 8, 2020April 8, 2020 by Shankar

హనుమాన్ జయంతి వేళ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కొండగట్టు అంజన్న ఆలయం బోసిపోయింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి యేటా ఇక్కడికి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం అంజన్న మాల దీక్ష విరమణ చేస్తారు. ఈసారి మాత్రం జయంతి వేడుకలు చాలా సాదాసీదాగా జరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా భక్తులెవరూ ఆలయ సందర్శనకు వెళ్లకుండా అధికారులు ప్రధాన రహదారిని మూసివేశారు. దీంతో ఆలయానికి వచ్చిన కొంతమంది సమక్షంలోనే వేడుకలు నిర్వహించారు. హనుమాన్ జయంతి వేడుకలు ఇంత సాధారణంగా జరగడం గత రెండున్నర దశాబ్దాల్లో ఇదే తొలిసారి.

Recent Posts

  • మాస్కు కట్టాల్సింది మూతికి, బైకు నెంబర్ ప్లేటుకు కాదు…
  • ‘బిత్తిరి సత్తి’ టీవీ9 నుంచి వెళ్లడానికి అసలు కారణం..! సత్తి పయనమెటు..?
  • లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్రం ఏమనుకుంటుందంటే…..
  • బిగ్ బ్రేకింగ్ : 7 లక్షల మందికి కరోనా టెస్టులు
  • మా వాళ్లను ఆదుకోండి… చంద్రబాబు లేఖలు
  • మాస్క్ లేకుంటే.. వెయ్యి రూపాయలు ఫైన్…
  • లిప్ లాక్, ఎక్స్ పోజింగ్ చేయమంటున్నారు…. అందుకే…..
  • కొండగట్టుపై కరోనా ఎఫెక్ట్.. కానరాని భక్తులు
  • కొరటాలను కూడా సెట్ చేస్తున్న బన్నీ…?
  • అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు…
  • లాక్ డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నాం…..
  • బన్ని బర్త్‌డే కు ఎవరెవరు ఏమన్నారు…
  • ట్రంప్ బెదిరింపులకు మోడీ తలొగ్గాడా ?
  • సింగర్ కనికా కపూర్ కు కరోనా పాజిటివ్…. కేసు నమోదు
  • ఎమ్మెల్యే కోనేరు కోనప్పను క్వారంటైన్‌లో ఉంచండి….

Categories

  • ANALYSIS
  • Devotional
  • ENTERTAINMENT
  • HOME
  • NEWS NOW
  • POLITICAL NEWS
  • SPORTS
  • Uncategorized
©2021 kotlata.com | Powered by WordPress & Superb Themes