బాలకృష్ణ అఖండ-2 సినిమాకు టికెట్ల రేట్లు పెంపు
టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
డిసెంబర్ 4న రాత్రి 10 గంటల ప్రీమియర్ షోకు అనుమతి
టికెట్ ధర రూ.600గా నిర్ణయం
టికెట్ ధర రూ.600గా నిర్ణయం
డిసెంబర్ 5 నుంచి 10 రోజులపాటు రోజూ 5 షోలు
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్లో రూ.100 పెంపు
టికెట్ రేట్ల పెంపుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ
ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోతో 'అఖండ-2' చిత్ర నిర్మాతలకు భారీ ఊరట లభించింది.